Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб మణిపూర్ మారణహొమపు మంటలపై చలి కాల్చుకుంటుంది ఎవరు? ప్రభుత్వమా? ప్రతిపక్షాల? в хорошем качестве

మణిపూర్ మారణహొమపు మంటలపై చలి కాల్చుకుంటుంది ఎవరు? ప్రభుత్వమా? ప్రతిపక్షాల? 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



మణిపూర్ మారణహొమపు మంటలపై చలి కాల్చుకుంటుంది ఎవరు? ప్రభుత్వమా? ప్రతిపక్షాల?

ఈ సంవత్సరం మార్చి 10 తరువాత మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. బీరేన్‌సింగ్‌ ‌ముఖ్యమంత్రి. చిత్రంగా ఏప్రిల్‌ 27 ‌నుంచి అక్కడ హింసాకాండ మొదలయింది. ఇది నేటికీ చల్లారలేదు. దీనిని బట్టి మణిపూర్‌ ‌మంటల రంగును అంచనా వేయవచ్చు. అయితే ఇది చిదంబర రహస్యం. బయటకు చెప్పడానికి మేధావులు అంగీకరించరు. ఇదంతా కొండలో నివసించే కుకీలకీ, ఇంఫాల్‌ ‌లోయ కేంద్రంగా నివసించే మెయితీలకీ మధ్య ఘర్షణ. కుకీలు ప్రధానంగా క్రైస్తవులు. మెయితీలు హిందువులు. వీరినే మణిపురీలు అంటారు. వీరంతా ప్రధానంగా గౌడీయ వైష్ణవ సంప్రదాయాన్ని పాటిస్తారు. కొండప్రాంతాలలో ఒకనాడు నివసించిన ఈ సంప్రదాయం వారిని అక్కడ నుంచి తరిమేశారు. వారంతా అస్సాం బరాక్‌ ‌లోయకు వెళ్లి స్థిరపడ్డారు. ఎప్పుడూ ఈశాన్య భారత వ్యవహారాల పట్ల మనం ఉదాసీనంగా ఉన్నట్టే ఈ విషయంలోనూ ఉన్నాం. అందుకే ఇందులోని గుట్టుమట్లు వెలికి రావడం లేదు. మయన్మార్‌-‌భారత్‌ ‌సరిహద్దు పట్టణం మోరేలో నివాసం ఉంటున్న తమిళ హిందువుల ఇళ్లను ఉగ్రవాద క్రైస్తవ ముఠాలు తగులబెట్టాయి. ఈ కాస్త చరిత్ర, ఈ కొన్ని ప్రస్తుత పరిణామాలు గమనించినా ఇందులో హిందూ క్రైస్తవ కోణం దాచేయడం వాస్తవికత అనిపించుకోలేదు. అయితే దీనికి తోడు గిరిజన తెగల మధ్య ఉన్న భూవివాదాలు కూడా తోడయ్యాయని అంగీకరించవలసి ఉంటుంది. కాబట్టి మెయితీలకు ఎస్‌టీ హోదా ఇచ్చే అంశం పరిశీలించవచ్చునని హైకోర్టు ఇచ్చిన తీర్పు హింసా కాండను, పాత ఘర్షణలను కొనసాగించడానికి కేవలం ఒక సాకు మాత్రమే

Comments